RN DAILY     G9 TELUGU TV    ePaper

కుటుంబ కలహాల తో ఓ ప్రవేట్ హోటల్ పై నుండి దూకిన తండ్రి , కూతురు.

అక్కడికక్కడే ఇద్దరు మృతి

మృతులు చెరుకూరి సురేష్(40), శ్రేష్ఠ(6) గా గుర్తింపు

పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు*

కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు

వీరిది హైదరాబాద్ లోని లింగంపల్లి

బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగి గా పని చేస్తున్న సురేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!