RN DAILY     G9 TELUGU TV    ePaper

Month: April 2022

యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు అత్యంత ప్రాధాన్యత కలిగిన స్పటిక లింగం…ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలను తొగుట పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ సోమవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చేరుకునేసరికి చేయాల్సిన పనుల పై వారు దృష్టిసారించారు. వైదిక కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. స్పటిక లింగ ప్రతిష్ట మహోత్సవానికి సీఎం కేసీఆర్ చేతులమీదుగా నిర్వహించనున్నారు.

సర్వాంగసుందరంగా యాదాద్రి శివాలయం… ఏర్పాట్లు పూర్తి

సీఎం రాక కోసం ముస్తాబైన శివాలయ ప్రాంగణం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు తొగుట పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమాలు యాదాద్రి ఏప్రిల్ 25 (రోమింగ్…

శ్రీలక్ష్మీనరసింహుని సన్నిధిలో జస్టిస్ సంతోష్ రెడ్డి

యాదాద్రి ఏప్రిల్ 23 (రోమింగ్ న్యూస్): శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి శనివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు…

మినీ డీసీఎం ను యాదాద్రి ఆలయానికి విరాళంగా ఇచ్చిన కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ వారు మినీ డీసీఎం ను యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంకు విరాళంగా అందజేశారు. శనివారం కెనరా బ్యాంకు అధికారులు యాదాద్రి…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

బీబీనగర్ ఏప్రిల్ 23 (రోమింగ్ న్యూస్): రోడ్డు ప్రమాదం లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్…

గుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్టడీ మెటీరియల్ పంపిణీ

యాదాద్రి, ఏప్రిల్ 22( రోమింగ్ న్యూస్): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తో రూపొందించిన స్టడీమెటీరియల్స్ ను యాదగిరిగుట్ట…

వేదికాత్రయ ప్రోక్షణము… బలిహరణం

సంప్రదాయ బద్దంగా యాదాద్రి శివాలయం ప్రతిష్టా మహోత్సవాలు మూడో రోజు సంపూర్ణంగా కార్యక్రమాలు యాదాద్రి ఏప్రిల్ 22 (రోమింగ్ న్యూస్):యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి…

యాదాద్రిలో శివాలయ ప్రతిష్టా మహోత్సవాలకు శ్రీకారం…!!

యాదాద్రి, ఏప్రిల్ 20 (రోమింగ్ న్యూస్) యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన అనుబంధ ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా…

యాదాద్రిలో..మీడియాకి ఇచ్చే గౌరవం ఇది కాదు

ఎండలో మీడియా సమావేశం పట్ల స్వరూపనందేంద్రస్వామి ఆగ్రహం యాదాద్రి దేవస్థానంలో మీడియాకు జరుగుతున్న అవమానాలపై సీఎం కేసీఆర్ తో మాట్లాడుతా యాదాద్రి, ఏప్రిల్ 12 (రోమింగ్ న్యూస్)ప్రెస్…

రీజినల్​ రింగ్​రోడ్డు తొలి గెజిట్​ విడుదల

రోమింగ్ న్యూస్ బ్యూరో : హైదరాబాద్​ రూపురేఖలు మార్చుతుందని భావిస్తున్న రీజినల్​ రింగ్​రోడ్డు తొలి గెజిట్​ విడుదలైంది. ఉత్తర భాగం 158.64కి.మీ.కు కావాల్సిన భూసేకరణకు గెజిట్​ జారీ…

error: Content is protected !!