శ్రీశైలం కు పోటెత్తిన భక్తులు
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మొత్తం ఎత్తడంతో పర్యాటకులు భారీగా శ్రీశైలం కు తరలి వెళ్లడంతో ప్రాజెక్టు పరిసరాలు కిటకిటలాడాయి. ఈగలపెంట నుంచి శ్రీశైలం కు ఐదు గంటల…
గుట్ట ఎమ్మార్వో శోభన్ బాబు సస్పెండ్
గుట్ట ఎమ్మార్వో అవినీతి పై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదగిరిగుట్టలో విచారణ చేసిన ఆర్డీవో భూపాల్ రెడ్డి సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసిన…
25 మంది గిరిజన విద్యార్థులకు ఎస్.వీ.ఎన్ లో అడ్మిషన్
యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:గిరిజన సంక్షేమ పథకం కింద బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఫీజు రీఅంబర్స్మెంట్ కింద 25 మంది ఎస్.టి. విద్యార్థులకు యాదగిరిగుట్టలోని శ్రీవిద్యానికేతన్ రెసిడెన్షియల్ హైస్కూల్…
ఎస్.ఎస్.సీ ఫలితాల్లో గుట్ట ఎస్.వీ.ఎన్ ప్రభంజనం!!
గత 20 ఏళ్ళుగా ఎస్.వీ.ఎన్ లో ఎస్.ఎస్.సీ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత నేటి ఎస్.ఎస్.సీ ఫలితాల్లో 100% రిజల్ట్ సాధించిన ఎస్.వీ.ఎన్ పాఠశాల ఆవరణలో…
ఆర్.ఆర్.ఆర్ కు ఆస్కార్
జయహో జక్కన్న…జయహో టాలీవుడ్తెలుగు సినీ జగత్తుకు సువర్ణాధ్యాయం:చిరు అవును ఆస్కార్ కల సాకారమైంది….భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకించి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ సాధించని అరుదైన…
ఆధార్ తో పాటు ఆర్సీ కూడా మీతో ఉంచుకోండి
యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ. కే. శివశంకర్ గౌడ్ యాదగిరిగుట్ట, జనవరి 21 (రోమింగ్ న్యూస్)ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో – తమ వాహనానికి సంబంధించిన…
ఎన్నికలకు ముందే ప్రజలకు కంటి సమస్య వస్తుందా: డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సూటి ప్రశ్న
హైదరాబాద్, జనవరి 21 (రోమింగ్ న్యూస్):ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రజలకు కంటి జబ్బు వస్తోంది….2018 ఎన్నికలకు ముందు కంటివెలుగు…ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ జబ్బు…
భూనిర్వాసితులతో ప్రగతి భవన్ ముట్టడి:బూర.
యాదాద్రి భువనగిరి, జనవరి 20 (రోమింగ్ న్యూస్):బస్వాపూర్ భూనిర్వాసితులతో కలిసి ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం…. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ప్రగతి భవన్లోనే బస్వాపూర్ గ్రామస్థులంతా…
మహదానందం కలిగిస్తున్న మహాదేవపూర్ లోని సైలెన్స్ రిట్రీట్ కేంద్రం.. సందర్శకులను ఆకట్టుకుంటున్న కేంద్ర పరిసరాలు జ్ఞాన సముపార్జనకు దోహదం:బీకేలు
బీబీనగర్, రోమింగ్ న్యూస్:యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం మహాదేవపూర్ లో ఐశ్వర్య విశ్వవిద్యాలయం నిర్మించిన సైలెన్స్ రిట్రీట్ సెంటర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం…
ప్రశాంతత… శాంతి ప్రతి పౌరునికి అవశ్యం: రాష్ట్రపతి ముర్ము
బీబీనగర్ మహదేవపూర్ లో సైలెన్స్ రిట్రీట్ సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్రపతి. ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ప్రశాంతత: రాష్ట్రపతి బీబీనగర్, రోమింగ్ న్యూస్:సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే ప్రశాంతత…