RN DAILY     G9 TELUGU TV    ePaper

Category: హోమ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన పెద్దపల్లి ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

పెద్దపల్లి జిల్లా కేంద్రములొని మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమని. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువశాతం చెట్లను పెంచాలని పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్…

విద్యా సంస్థలకు మరో మూడు రోజుల సెలవులు

పున ప్రారంభం జూలై 18న పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు. హైదరాబాద్, జూలై 13 ( రోమింగ్ న్యూస్):రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యా సంస్థలకు…

ఎస్ వీ.ఎన్ పదో తరగతి టాపర్లను అభినందించిన కలెక్టర్ సత్పతి

యాదాద్రి భువనగిరి, జూలై 7 ( రోమింగ్ న్యూస్): యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్. వీ. ఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్ పదో తరగతిలో అత్యున్నత ప్రమాణాలతో ఉత్తీర్ణత సాధించినవిద్యార్థినీ…

ఎస్.వీ.ఎన్ పదో తరగతి టాపర్లను అభినందించిన కలెక్టర్ సత్పతి

యాదాద్రి భువనగిరి, జూలై 7 ( రోమింగ్ న్యూస్):యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్. వీ. ఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్ పదో తరగతిలో అత్యున్నత ప్రమాణాలతో ఉత్తీర్ణత సాధించినవిద్యార్థినీ విద్యార్థులను…

ఏడు రోజుల్లో శ్రీ లక్ష్మీ నరసంహస్వామి కి అరకోటి. ఆదాయం…..తేదీ :17/05/2022 న శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 7 రోజుల హుండి ఆదాయం: 55,09,088 లు, మిశ్రమ బంగారం 0-134-000 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 1-150-000 గ్రాములు.

విదేశీ రూపాయలు :ఆస్ట్రేలియా -25 డాలర్లుఅమెరికా -109 డాలర్లుసౌదీ అరబియా -1రియల్స్కెనడా -5 డాలర్స్సింగపూర్ 5 డాలర్స్ ఆదాయంగా వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన…

గుట్టలోజయంతి ఉత్సవాలకు…శ్రీకారం

స్వస్తి వాచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము జరిపిన అర్చకులు ఉదయం వేళ…తిరు వెంకటపతి అలంకారంలో శ్రీలక్ష్మీ నరసింహుడు రాత్రివేళ ఘనంగా అంకురార్పణ పర్వం పరమపద నాధుని గా…

యాదాద్రిలో..మీడియాకి ఇచ్చే గౌరవం ఇది కాదు

ఎండలో మీడియా సమావేశం పట్ల స్వరూపనందేంద్రస్వామి ఆగ్రహం యాదాద్రి దేవస్థానంలో మీడియాకు జరుగుతున్న అవమానాలపై సీఎం కేసీఆర్ తో మాట్లాడుతా యాదాద్రి, ఏప్రిల్ 12 (రోమింగ్ న్యూస్)ప్రెస్…

వడపర్తిలో అభివృద్ధి ఫలాలు

భువనగిరి, మార్చి 31 (రోమింగ్ న్యూస్):పార్లమెంట్ సభ్యులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (SAGY) కార్యక్రమంలో భాగంగా వడపర్తి గ్రామాన్ని దత్తత…

వరంగల్ ఎంజీఎం లో దారుణం
రోగిని కొరికిన ఎలుకలు..

ఎంజీఎంలోని ఆర్ఎస్ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ…

కేసీఆర్ కొత్త మంత్రివర్గంలో కవితమ్మ ఖాయం

మంత్రి వర్గంలో మార్పు.! ఉగాది తర్వాత క్యాబినెట్ కూర్పు.! ఐదు కొత్త ముఖాలకు కేసీఆర్ అవకాశం.! తెలంగాణ క్యాబినెట్ పునర్వవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే క్యాబినెట్…

error: Content is protected !!